Month: September 2018

PM inaugurates Mahatma Gandhi Museum at Rajkot

PM inaugurates Mahatma Gandhi Museum at Rajkot The Prime Minister, Shri Narendra Modi, today inaugurated the Mahatma Gandhi Museum in Rajkot. The Museum has been set up at the Alfred High School, which was an important part of the formative years of Mahatma Gandhi. It will help spread awareness about Gandhian culture, values and philosophy. …

PM inaugurates Mahatma Gandhi Museum at Rajkot Read More »

శిల్పారామం 30.09.18: ఘనంగా ” ఏక్ భారత్ శ్రేష్ఠా భారత్ ” రెండవ రోజు ఉత్సవం

శిల్పారామం: ఘనంగా ” ఏక్ భారత్ శ్రేష్ఠా భారత్ ” రెండవ రోజు ఉత్సవం శిల్పారామం మరియు సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ సంయుక్త నిర్వహణలో భాగంగా ” ఏక్ భారత్ శ్రేష్ఠా భారత్ ” హరియాణ మరియు తెలంగాణ జానపద మరియు శాస్త్రీయ నృత్యాలు రెండవ రోజు ఉత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు. సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ ప్రోగ్రాం ఆఫీసర్ రవీంద్రన్ ముఖ్య అతిధిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. …

శిల్పారామం 30.09.18: ఘనంగా ” ఏక్ భారత్ శ్రేష్ఠా భారత్ ” రెండవ రోజు ఉత్సవం Read More »

అక్టోబర్ 2న జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది

అక్టోబర్ 2న జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అక్టోబర్ 2న ఉదయం 9 గంటలనుండి మధ్యాహ్నం 2 గంటలవరకు రవీంద్ర భారతి ప్రధాన ఆడిటోరియంలో జరిగే ఈ వేడుకల్లో పదకొండు పాఠశాలలకు చెందిన విద్యార్థినీవిద్యార్థులచే సత్యము, అహింస వంటి గాంధీజీ సిద్ధాంతాలను ప్రబోధించే నాటిక ప్రదర్శనలు మరియు గజల్ గాయని స్వరూపరాణి శిష్య బృందంచే దేశభక్తిని ప్రబోధించే గీతాలాపన కార్యక్రమం ఉంటుంది.

తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, జీవన విధానాన్ని బతుకమ్మ పండుగ ద్వారా విశ్వవ్యాప్తంగా ప్రచారం – సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం

తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, జీవన విధానాన్ని బతుకమ్మ పండుగ ద్వారా విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయనున్నాము – సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి. వెంకటేశం తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, జీవన విధానాన్ని బతుకమ్మ పండుగ ద్వారా విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయనున్నామని సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం అన్నారు. శనివారం సచివాలయంలో బతుకమ్మ పండుగ నిర్వహణపై మాట్లాడుతూ, 20 కోట్లతో బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్నామని, జిల్లాకు 15 లక్షలు, విదేశాల్లో 2 కోట్లతో నిర్వహిస్తామన్నారు. ఎన్నికల నిబంధనలు ఉన్నందున ముఖ్యఅతిధులు ఉండరని ప్రజలు, …

తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, జీవన విధానాన్ని బతుకమ్మ పండుగ ద్వారా విశ్వవ్యాప్తంగా ప్రచారం – సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం Read More »

Shilparamam is celebrating  another unique programme of  “Ek Bharath Shreshtha Bharath’” on 29th& 30th September 2018, from 5.30 PM onwards

Shilparamam is celebrating  another unique programme of  “Ek Bharath Shreshtha Bharath’” on 29th& 30th September 2018, from 5.30 PM onwards “Ek Bharath Shreshtha Bharath” Shilparamam is celebrating  another unique programme of  “Ek Bharath Shreshtha Bharath’” to showcase the unity in diversity of our nation and strengthen the fabric of traditionally existing emotional bonds between the …

Shilparamam is celebrating  another unique programme of  “Ek Bharath Shreshtha Bharath’” on 29th& 30th September 2018, from 5.30 PM onwards Read More »

బాల కళాకారులే మన సాంస్కృతిక రాయబారులు 28.09.18

బాల కళాకారులే మన సాంస్కృతిక రాయబారులు మన బాల కళాకారులే మన సాంస్కృతిక రాయబారులని, మన సంస్కృతీ సాంప్రదాయలను ముందు తరాలకు తీసుకు వెళుతున్న వారధులని అతిథులు అన్నారు. శ్రీ సచ్చిదానంద కళాపీఠం, త్యాగరయగానసభలు సంయుక్తంగా ఈ రోజు తేదీ 28.09.18 న  జరిగిన కళాసుబ్బారావు కళావేదికలో చిన్నారి కళాకారిణి జాహ్నవి కృష్ణన్ కు ట్రెడిషనల్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డు ను ప్రదానం చేసి గాయనిగా, నర్తకిగా, పద్య గాన చతురిణిగా బహు ముఖ ప్రజ్ఞలకు ప్రతీకగా నిలచిన ఆమే …

బాల కళాకారులే మన సాంస్కృతిక రాయబారులు 28.09.18 Read More »

Department of Culture have launched a posthumous retrospective of late SRIHARI BHOLEKAR JI, a famous painter of international repute on 28-9-2018 at ICCR Art Gallery, Ravindrabharathi by Hyderabad

Department of Culture have launched a posthumous retrospective of late SRIHARI BHOLEKAR JI, a famous painter of international repute on 28-9-2018 at ICCR Art Gallery, Ravindrabharathi by Hyderabad. The show will continue up-to 1-10-2018..  Inauguration of A posthumous Retrospective Art Exhibition of Srihari Bholekar at ICCR Art Gallery, Ravindrabharathi by Hyderabad Art Society in Collaboration with …

Department of Culture have launched a posthumous retrospective of late SRIHARI BHOLEKAR JI, a famous painter of international repute on 28-9-2018 at ICCR Art Gallery, Ravindrabharathi by Hyderabad Read More »

28.09.18 (శుక్రవారం): కష్టపడి పనిచేస్తే, విజయం వెతుక్కుంటూ వస్తుంది: ఐపీఎస్ అమిత్ లోధా

కష్టపడి పనిచేస్తే, విజయం వెతుక్కుంటూ వస్తుంది: ఐపీఎస్ అమిత్ లోధా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియు ఆస ఫౌండేషన్ సంయుక్తాధ్వర్యంలో పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో ఈ రోజు 28.09.18 (శుక్రవారం)   “బీహార్ డైరీస్” పుస్తక రచయిత ఐపీఎస్ ఆఫీసర్ అమిత్ లోధా గారితో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ, ఈ పుస్తకం రాసిన అమిత్ లోధా గారు మంచి పోలీసాఫీసరే …

28.09.18 (శుక్రవారం): కష్టపడి పనిచేస్తే, విజయం వెతుక్కుంటూ వస్తుంది: ఐపీఎస్ అమిత్ లోధా Read More »

బాల కళాకారులకు గుర్తింపు కావాలి –  డా. ఎం.కె. రాము 27.09.18

బాల కళాకారులకు గుర్తింపు కావాలి –  డా. ఎం.కె. రాము బాల కళాకారులకు తగిన గురింపు కావాలని,అప్పుడే వారి కళలు పరిణితి చెంది గొప్ప కాళాలారులుగా రూపు దిద్దుకుంటారని ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ కవి,బాలబంధు డా. ఎం.కె. రాము అన్నారు.శ్రీ సచ్చిదానందకళాపీఠం,శ్రీత్యాగరాయగానసభలు సంయుక్తంగా కళాసుబ్బారావు కళావేదికలో 27-సెప్టెంబర్ (గురువారం) నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన హాజరై నర్తన బాలలు వైద్యుల మైత్రేయి,రాధాశివాని లకు ట్రెడిషనల్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డు ను ప్రదానం చేసి ప్రసంగించారు. ఈ అవార్డులు …

బాల కళాకారులకు గుర్తింపు కావాలి –  డా. ఎం.కె. రాము 27.09.18 Read More »