ఈ నెల 28న కరీంనగర్లో ఏనుగు నర్సింహారెడ్డికి రాష్ట్రస్థాయి సామల సదాశివ పురస్కారం ప్రదానం
ఈ నెల 28న కరీంనగర్లో ఏనుగు నర్సింహారెడ్డికి రాష్ట్రస్థాయి సామల సదాశివ పురస్కారం ప్రదానం తెలంగాణ కళావేదిక ఆధ్వర్యంలో కవి, రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డికి రాష్ట్రస్థాయి సామల సదాశివ స్మారక సాహితీ పురస్కారం ప్రదానం చేస్తారని తెలంగాణ కళావేదిక అధ్యక్షుడు అనుముల దయాకర్ తెలిపారు.