యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శుక్రవారం మత్సావతరంలో దర్శనమిచ్చిన స్వామి, రాత్రి శేషవాహనంపై తిరువీధులలో స్వామివారి ఊరేగింపు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శుక్రవారం ఉదయం మత్సావతరంలో స్వామి వారు దర్శనమిచ్చారు. ఈ రోజు శ్రీవారిని పెండ్లికొడుకుగా, అమ్మవారిని పెండ్లికూతురుగా అలంకరించారు. మత్సావతరంలో స్వామివారిని దర్శించి, తరించిన భక్తజనం. రాత్రి స్వామి వారి శేష వాహన సేవ సందర్బంగా స్వామివారిని శేషవాహనంపై తిరువీధులలో ఊరేగించారు.
రేపు తేది: 29-02-2020 శనివారము, ఫాల్గుణ శు షష్ఠి
ఉదయం 11-00 గం॥లకు శ్రీ కృష్ణాలంకారము (మురళీ కృష్ణుడు) సేవ
రాత్రి 9.00 గం॥ లకు హంసవాహన అలంకార సేవ
Hey are using WordPress for your blog platform? I’m new to the blog world but I’m trying to get started and create my own. Do you need any coding knowledge to make your own blog? Any help would be greatly appreciated!